రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
సంక్షేమం, ప్రజాహితం కోసమే సీఎం వైయస్ జగన్ పాలన
08 Jul 2022 5:38 PM
మంత్రి విడదల రజినీ
గుంటూరు: ప్రతి రోజూ పేదల సంక్షేమం కోసమే పనిచేసే సీఎం వైయస్ జగన్ అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ అన్నారు. సీఎం వైయస్ జగన్ పాలన సంక్షేమం, ప్రజాహితం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. కొట్లాది మందికి ఉచిత, మెరుగైన వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం వైయస్ జగనేనని అన్నారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, ఆరోగ్యశీతో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారని తెలిపారు.