మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ నేతలు మాస్క్లు ఎందుకు వేసుకోలేదు?
16 Mar 2020 4:39 PM
టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
నారా లోకేష్ను ఎంపీటీసీగా పోటీ చేయిస్తావా?
చంద్రబాబుకు మంత్రి పేర్నినాని సవాల్
అమరావతి: కరోనా ప్రభావముంటే నామినేషన్ సమయంలో టీడీపీ నేతలు ఎందుకు మాస్క్లు ధరించలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. గవర్నర్, డీజీపీ, సీఎస్ కుర్చీలకు విలువ లేకుండా చేసిందీ టీడీపీ అధినేత చంద్రబాబేనని చెప్పారు. ఎస్ఈసీ రమేష్ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. నాయకత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. టీడీపీ తోక పార్టీలుగా మారొద్దని సూచించారు. వైయస్ఆర్సీపీ పాలన బాగోలేదంటున్న చంద్రబాబు.. నారా లోకేష్ను ఎంపీటీసీగా పోటీ చేయించాలని పేర్ని నాని సవాల్ విసిరారు.