వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట
15 Dec 2021 12:05 PM
చిత్తూరు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండో రోజు బుధవారం పుంగనూరు మండలంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యల తక్షణ పరిష్కార దిశగా, గ్రామ,మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పుంగనూరు మండలంలోని గ్రామాలల్లో మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన వెంట చిత్తూరు జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు), స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.