మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి కాకాణి
03 Jan 2023 6:01 PM
నెల్లూరు: వెంకటాచలం మండలం కనుపూరు బిట్- 2 విభిన్న ప్రతిభావంతుల స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళా ను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉద్యోగ పత్రాలు, స్కూటీలను మంత్రి అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని అందుకు అనుగుణంగా వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.