కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి జోగి రమేష్ పర్యటన
15 Jul 2022 2:59 PM
విజయవాడ: కోనసీమ జిల్లాలోని వరద ప్రభావానికి గురైన అయినవల్లి మండలంలోని లంక గ్రామాలలో వరద పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి జోగి రమేష్ స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. శుక్రవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలో ప్రయాణించి.. భాధితుల సమస్యలను విని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉంచాలని, ఏ విధమైన పరిస్థితి నైనా ఎదురు కోవటానికి రెస్క్యూ బృందాలు సిద్ధం గా ఉండాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు.