చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రాష్ట్రంలో సంక్షేమం ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?
09 Jul 2022 12:17 PM
మంత్రి జోగి రమేష్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లో మీడియాకు ఎందుకింత కుళ్లు అని ప్రశ్నించారు.
‘‘ఎల్లో మీడియా ప్రతిరోజు విషం చిమ్ముతోందని.. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తోందని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు అడ్రస్ లేదు, ఇల్లు లేదు. రామోజీరావుకు ఏపీలో ఇల్లు ఉందా, డోర్ నెంబర్ ఉందా?. ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీలో అడ్రస్ ఉందా?. టీవీ5 నాయుడు డబ్బా ఛానల్తో దుష్ప్రచారం చేస్తున్నాడు’’ అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు.