గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
చంద్రబాబుకు సిగ్గుంటే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలి
23 Feb 2021 11:53 AM
మంత్రి గుమ్మనూరు జయరాం
అమరావతి: చంద్రబాబుకు సిగ్గుంటే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని మంత్రి గుమ్మనూరు జయరాం డిమాండు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గు రావడం లేదని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ ముందు చంద్రబాబు నిలవడం సాధ్యం కాదని మంత్రి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసి 14 పంచాయతీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యతిరేకి చంద్రబాబు అని మండిపడ్డారు.