కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
తెలుగు తియ్యదనాన్ని సామాన్యునికి అందించిన సంస్కర్త గిడుగు రామ్మూర్తి
29 Aug 2022 11:17 AM
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగు భాషా దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. సోమవారం మంత్రి ధర్మాన గిడుగు రామ్మూర్తిని స్మరించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లోని పర్వతాల పేట వాడుక భాషోద్యమానికి పెట్టని కోటయ్యింది. అది గిడిగు వారి జన్మస్థలం. పండితులకు మాత్రమే పరిమితమై పోయిన తెలుగు తియ్యదనాన్ని సామాన్యునికి అందించిన సంస్కర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారు అంటూ ధర్మాన ప్రసాదరావు ట్వీట్ చేశారు.