రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
16 Feb 2023 1:16 PM
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ: చంద్రబాబు హోల్సేల్గా అవినీతి, దోపిడీ చేశాడు కాబట్టే 2019 ఎన్నికల్లో ప్రజలు కూడా హోల్సేల్గా ఇంటికి పంపించారని, రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీని ఇంటికే పరిమితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హోల్సేల్ ఎవరో, రిటైల్ ఎవరో ప్రజలకు బాగా తెలుసు అని చురకలంటించారు. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.