పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నూతన విద్యా విధానం అమలులో దేశంలోనే ఏపీ ముందంజ
05 Jan 2023 5:31 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ: నూతన విద్యా విధానం అమలులో దేశంలోనే ఏపీ ముందుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నూతన విద్యా విధానంపై సెమినార్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..లక్ష మందికి పైగా విద్యార్థులకు మైక్రో సాప్ట్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు.