మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అనుమతి లేని బోట్లపై చర్యలు తీసుకుంటాం
16 Sep 2019 11:13 AM
టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
తూర్పుగోదావరి: అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, ఉదయభాస్కర్లు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి అవంతి మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ను పూర్తిస్థాయిలో చేపట్టాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటాం. హైవే పెట్రోలింగ్ జరిగినట్లే గోదావరిలో బోటు పెట్రోలింగ్ జరగాలన్నారు.