పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు
07 Jan 2022 4:12 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
గుంటూరు: పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తికావాలని, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. 15–18 ఏళ్లలోపు విద్యార్థులకు 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలో టీడీపీ ఘోర ఓటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.