మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకుంటున్నారు
10 Jan 2021 2:02 PM
మంత్రి అనిల్కుమార్యాదవ్
నెల్లూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా... ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని మంత్రి అనిల్కుమార్యాదవ్ మండిపడ్డారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న నెల్లూరు జిల్లాలో సీఎం వైయస్ జగన్ పర్యటిస్తారని మంత్రి అనిల్ ప్రకటించారు. అమ్మఒడి పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. రేపు 45 లక్షల మందికి అమ్మఒడి అందజేస్తాయని మంత్రి అనిల్ పేర్కొన్నారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందకుండా అడ్డుపడ్డారన్నారు. చంద్రబాబు హైదరాబాద్కే పరిమితం కావాల్సి ఉంటుందన్నారు.