రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు పాపం పండింది
14 Feb 2020 3:07 PM
వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి
అమరావతి: ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు వచ్చాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి పరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. అవినీతి బాగోతం అంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోందన్నారు.