సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
సీఎం వైయస్ జగన్ను కలిసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్
22 Jan 2020 7:21 PM
అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎంను కలిసిన కుప్పం ప్రసాద్ తనకు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు. అంతకు ముందు వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ డైరీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవిష్కరించారు.