అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
‘ముఖ్యమంత్రి వైయస్ జగన్కు రుణపడి ఉంటాం’
18 Oct 2019 11:51 AM
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని మత్స్యకారులు అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి మత్స్యకారులు క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు భీమిలిలో భారీ ర్యాలీ నిర్వహించి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మత్స్యకారులు మాట్లాడుతూ.. వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు తమకు రూ.4 వేల పరిహారం వచ్చేదని, సీఎం వైయస్ జగన్ పరిహారాన్ని రూ. 10 వేలకు పెంచి ఆదుకున్నారన్నారు. పరిహారంతో పాటు డీజిల్పై సబ్సిడీ పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.