చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే బిజ్జం
04 Apr 2019 3:38 PM
నంద్యాల: మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నంద్యాల ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొన్నారు. సభ ముగిసిన అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి, వెలుగోడు జెడ్పీటీసీ సభ్యుడు లాల్స్వామి, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ హరినాథరెడ్డిలకు వైయస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.