నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
గవర్నర్ను కలిసిన సీఎం వైయస్ జగన్ దంపతులు
13 Oct 2022 7:42 PM
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ దంపతులను కలిసిన సీఎం దంపతులు వారికి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. గవర్నర్, సీఎంలు సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ దంపతులను గవర్నర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఙాపికను అందజేశారు.