గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

విజయవాడ: గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైయ‌స్ భార‌తి దంప‌తులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌ను క‌లిసిన సీఎం దంప‌తులు వారికి పుష్ప‌గుచ్ఛం, జ్ఞాపిక‌ను అంద‌జేసి స‌త్క‌రించారు. గవర్నర్, సీఎంలు సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై చ‌ర్చించారు. అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తుల‌ను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు శాలువాతో స‌త్క‌రించి జ్ఙాపిక‌ను అంద‌జేశారు. 

Back to Top