కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నవరత్నాల స్టాళ్లను పరిశీలించిన సీఎం వైయస్ జగన్
04 Oct 2019 11:09 AM
ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు ఇండోర్ స్టేడియం చేరుకున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాహనమిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాగా, స్టేడియంలో ఏర్పాటు చేసిన నవరత్నాల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.