మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నెల్లూరు బ్యారేజ్ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
06 Sep 2022 3:08 PM
నెల్లూరు: నగరానికి సమీపంలో పెన్నా నదిపై నెల్లూరు బ్యారేజ్ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో దశాబ్దాల నెల్లూరు వాసుల కల నెరవేరింది. సాగు నీటితో పాటు నెల్లూరు, మరో 77 గ్రామాల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. నెల్లూరుతో పాటు సంగం ప్రాజెక్టులను మూడేళ్లలోనే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.