తాడేపల్లి: అగ్రిఫండ్స్ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.