కరోనా నియంత్రణ, వైద్యరంగంలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలు, వైద్యరంగంలో ‘నాడు–నేడు’పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. 
 

Back to Top