మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పాఠశాల తెరిచే నాటికి జగనన్న విద్యా కానుక సిద్ధం
10 Mar 2020 2:48 PM
స్కూల్ ఎడ్యుకేషన్పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: స్కూల్ ఎడ్యుకేషన్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు విద్యార్థులకు అందజేస్తున్నట్లు చెప్పారు. బడి తెరిచే నాటికి ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, నోట్, టెక్ట్స్ బుక్స్ పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.నాడు-నేడు తొలి విడతలో భాగంగా 15,700 స్కూళ్లలో పనులు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సీఎం సమీక్షించారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు.