కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎమ్మెల్యే జోగారావును పరామర్శించిన సీఎం వైయస్ జగన్
11 May 2022 9:09 AM
తాడేపల్లి: పార్వతీపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఎమ్మెల్యే జోగారావు మాతృమూర్తి సంతోషమ్మ మరణించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగారావును ఫోన్లో పరామర్శించిన సీఎం వైయస్ జగన్.. సంతోషమ్మ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.