అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళుల‌ర్పించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘరాం పాల్గొన్నారు.

Back to Top