రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కేపీ రెడ్డయ్య యాదవ్ భౌతికకాయానికి సీఎం నివాళి
13 Jan 2023 12:13 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తండ్రి, మాజీ ఎంపీ కే.పి. రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. విజయవాడ బందర్ రోడ్లో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నివాసానికి చేరుకొని ఆయన తండ్రి, మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం పార్థసారధి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరామర్శించారు.