అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరు
ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై సీఎం సీరియస్
05 Nov 2019 11:30 AM
జీఓ రద్దు చేయాలని ఆదేశం
అమరావతి: ప్రతిభా పురస్కారాలకు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మార్పుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చుతూ జీవో విడుదలపై సీరియస్ అయ్యారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ విడుదలైన జీవోను రద్దుచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. యధాతధంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని సూచించారు. దీంతోపాటు దేశంలో మహనీయుల పేర్లుకూడా అవార్డులకు పెట్టాలని, మహాత్మాగాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.