రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
07 May 2020 11:30 AM
తాడేపల్లి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థకు గురైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే విశాఖ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్ జగన్ అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై సమీక్ష చేపడుతున్నారు. ఘటన జరిగిన చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.