కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్కు సీఎం ఘన స్వాగతం
22 Feb 2023 9:12 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు రాజ్భవన్ చేరుకున్నారు.