సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్ క‌డ‌ప‌ జిల్లా  పార్న‌ప‌ల్లి వ‌ద్ద చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో బోటింగ్‌ జెట్టిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. లైఫ్‌ జాకెట్‌ ధరించి రిజర్వాయర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులతో కలిసి బోటింగ్‌ చేశారు. మరి కాసేపట్లో వైయస్‌ఆర్‌ లేక్‌వ్యూ పాయింట్‌కు చేరుకొని రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. 

Back to Top