వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నారాయణ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం వైయస్ జగన్
06 Dec 2019 12:45 PM
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగల సహాయకులు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం వైయస్ జగన్ దిగువపల్లె చేరుకుంటారు. అంత్యక్రియల అనంతరం సాయంత్రం తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. కాగా, వైయస్ కుటుంబంతో నారాయణకు మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది.