మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ముగిసిన కేబినెట్ సమావేశం
28 Oct 2021 1:12 PM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో దేవాదాయ శాఖ చట్ట సవరణల , గుట్కా నిషేదానికి చట్ట సవరణ, ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, అమ్మ ఒడి పథకం అమలు , రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, ఇవాళ సాయంత్రం సీఎం వైయస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సమావేశం కానున్నారు.