టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయం
21 May 2019 3:28 PM
దొంగసర్వేలతో బాబు పబ్బం
ఏపీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు
విశాఖపట్నం:చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయమని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు .విశాఖలో ఆయనతో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఓడిపోతుందని తెలిసి దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడి బాబుకు అనుకూలంగా లగడపాటి సర్వే అంటూ దుయ్యబట్టారు.గతంలో ఎన్టీఆర్ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారు..ఇప్పుడు జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి ఏర్పడిందన్నారు.ఏపీ ప్రతిష్టను చంద్రబాబును దిగజారుస్తున్నారని మండిపడ్డారు.