చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డ్
11 Jun 2020 12:48 PM
తాడేపల్లి: కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సొంతం చేసుకుంది. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ .. తాజాగా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,10,318 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మిలియన్ జనాభాకు 9,557 మందికి ఏపీ ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏపీలో రికవరీ రేట్ 54.67 శాతానికి పెరిగింది. కరోనా వైరస్ నియంత్రణకు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.