బీఏసీ సమావేశం ప్రారంభం

అసెంబ్లీ: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
 

Back to Top