కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నేడు అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
07 Nov 2019 10:37 AM
గుంటూరులో సీఎం జగన్ చేతుల మీదుగా అందజేత
గుంటూరు: ఎన్నికల ముందు ఇచ్చిన మరొక హామీని వైయస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేస్తారు.