ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
సభాసమయం దుర్వినియోగం
22 Sep 2012 6:30 AM
హైదరాబాద్: ముందుగా ఊహించినట్లే శాసనసభా సమయం వృథా అయిపోయింది. ఐదు రోజుల సమావేశాల్లో4గంటల 10 నిమిషాలు మాత్రమే సభ జరిగింది. అన్ని రకాల ప్రశ్నలకు 44 సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. రెండు కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టారు.
సభలో మాట్లాడేందుకు పార్టీలు తీసుకున్న సమయాలిలా ఉన్నాయి.
కాంగ్రెస్ - గంటా 6 నిమిషాలు, టీడీపీ - 39, టీఆర్ఎస్ - 52, వైఎస్ఆర్ సీపీ - 18, ఎంఐఎం - 6 , సీపీఐ - 14, బీజేపీ - 20, సీపీఎం - 12, లోక్సత్తా -6, స్వతంత్రులు - 17 నిమిషాలు మాట్టాడారు. వ్యక్తిగతంగా సీఎం -3 నిమిషాలు, చంద్రబాబు -5, ఈటెల రాజేంద్ర - 11, వైఎస్ విజయమ్మ- 3, గుండా మల్లేష్ - 4, బీజేపీ నేత లక్ష్మీనారాయణ - 6 నిమిషాలు ప్రసంగించారు.
మొత్తం వృథా అయిన సమయం గంటా 13 నిమిషాలు
టీడీపీ - 14 నిమిషాలు, టీఆర్ఎస్ - 30, ఎంఐఎం - 1, సీపీఐ - 4, బీజేపీ - 8, సీపీఎం - ఒక నిమిషం వృధా చేశాయి.
ప్రశ్నలు-సమాధానాలకు పట్టిన సమయం:
నక్షత్ర ప్రశ్నలకు మౌకిక సమాధానాలు - 28 నిమిషాలు
లిఖితపూర్వ సమాధానాలు - 27 నిమిషాలు
ఇతర ప్రశ్నలకు లిఖితపూర్వ సమాధానాలు- 27 నిమిషాలు