మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
‘నారా పవన్ రాహుల్ నాయుడు’ గా కొత్త అవతారం
03 Jan 2019 1:05 PM
ఎంపీ విజయసాయిరెడ్డి
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా
న్యూఢిల్లీ: అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన ఏపీ సీఎం చంద్రబాబు ‘నారా పవన్ రాహుల్ నాయుడు’గా కొత్త అవతారం ఎత్తారని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో ఓ మారు పొత్తు పెట్టుకుని విడాకులు తీసు కున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆయనతో బంధానికి తహతహలాడుతున్నారని అన్నారు. ఇలా ఆయన మనసులో విషయం స్పష్టమవుతోందన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్న బాబు ఇప్పుడు ఎన్టీఆర్ ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారన్నారు.