మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
స్పీకర్ : వైఎస్ విజయమ్మ : ఆగస్ట్ 4, 2012
07 Aug 2012 2:38 AM
మహానేత వైఎస్ రాజశేకరరెడ్డి ప్రారంబించిన పీజు రీ అంబర్స్మెంట్ పధకాన్ని నీరుగార్చడానికి,పెద్ద చదువులు పేదలకు అందాలన్న మంచి ఆశయానికి తూట్లు పొడవడానికి ప్రబుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నెల 12,13 తేదిల్లో ఏలూరు వేదికగా పార్టీ గౌరవ అద్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష చేపడుతున్నారు.అర్హులైన విధ్యార్డులందరికి పీజు రీ అంబర్స్మెంట్ ను సంతృప్త స్థాయిలో అందించాలని,పెరిగిన ఆహార ధరలు -ద్రవ్యోల్బణం ప్రాతిపధకలుగా ఎస్సీ,ఎస్టి,బీసి విద్యార్ధుల మెస్ చార్జీలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.