విద్యార్ధుల ఆత్మహత్యలకు నిరసనగా ఈ నెల 16 న విద్యా సంస్థల బంద్-వైయస్ఆర్ సిపి విద్యార్ధి విభాగం

ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఈనెల 16 వ  తేదీన అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది.మూడేళ్లుగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా, ఆయా కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్ధి విభాగం మండిపడింది.


తాజా వీడియోలు

Back to Top