ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం
14 Apr 2018 6:53 PM
విజయవాడ: ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని వైయస్ఆర్సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. చిట్టినగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ చరిత్రలో ఇక్కడ ప్రజలు వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని విజయవాడ కాకపోయినా రాజకీయ రాజధాని ఇదే అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ క్షణం వరకు ప్రజలందరూ కూడా వైయస్ జగన్ వెంట నడిచారన్నారు. ఈ విజయవాడ ప్రజలందరూ వైయస్ జగన్ వెంటే ఉంటారన్నారు. ఈ నగరంలో సామాన్యులు బతకాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పలకాలన్నారు.