చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తెలంగాణ ప్రజలు బాబుకు బుద్ధి చెప్పారు
12 Dec 2018 12:52 PM
శ్రీకాకుళం: తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలకు ఏమీ చేయలేని చంద్రబాబు తమనేం ఉద్దరిస్తాడని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఏపీలోనూ చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు మహా కూటమి..మాయ కూటమి అని తేలిపోయిందన్నారు.