రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సుందరయ్య నగర్లో సమస్యల వెల్లువ
12 Apr 2018 12:14 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి మండలం సుందరయ్య కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను జననేత వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తుందని, రోడ్లు సరిగా లేవని వాపోయారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని వైయస్ జగన్ భరోసా కల్పించారు.