సుంద‌ర‌య్య న‌గ‌ర్‌లో స‌మ‌స్య‌ల వెల్లువ‌


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి మండ‌లం సుంద‌ర‌య్య కాల‌నీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో తాగునీటి స‌మ‌స్య వేధిస్తుంద‌ని, రోడ్లు స‌రిగా లేవ‌ని వాపోయారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.

తాజా వీడియోలు

Back to Top