కాసేప‌ట్లో చిన్న‌హుల్తిలో వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి


క‌ర్నూలు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోని చిన్న‌హుల్తి గ్రామంలో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌నేత‌కు త‌మ ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు ప‌నులు మానుకొని ఎదురుచూస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top