చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చింతలపూడిలో ఘన స్వాగతం
14 Mar 2018 1:02 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ పొన్నూరు నియోజకవర్గం చింతలపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలువురు మహిళలు తమ రుణాలు మాఫీ చేయాలని కోరారు. వారితో వైయస్ జగన్ మాట్లాడుతూ..మనందరి ప్రభుత్వం రాగానే నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఆ డబ్బులు మీ చేతికే ఇస్తామని మాట ఇచ్చారు.