వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బోయినపల్లె క్రాస్ రోడ్డుకు చేరుకున్న వైయస్ జగన్
23 Nov 2017 11:36 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం 11.15 గంటలకు పత్తికొండ నియోజకవర్గంలోని బోయినపల్లె క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కాగా అక్కడి నుంచి రామల్లెపల్లె మీదుగా బోయినపల్లి క్రాస్ రోడ్డు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్రోడ్డుకు చేరుకుంటారు.