మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజా సంకల్ప యాత్ర 262వ రోజు షెడ్యూల్
14 Sep 2018 6:01 PM
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 262వ షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నగరంలోని రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, ఫైన్ ఆపిల్, దారాపాలెం వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అడవివరం జంక్షన్, లండగరువు క్రాస్, దువ్వాపాలెం క్రాస్ వరకు సాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.