రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న వైయస్ జగన్ పాదయాత్ర
29 Nov 2017 6:27 PM
కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 300 కిలోమీటర్లు దాటింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బీ.అగ్రహారం గ్రామంలో 300 కిలోమీటర్లు పూర్తి కావడంతో అక్కడ వైయస్ జగన్ మొక్కలు నాటారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన వైయస్ జగన్ పాదయాత్ర 21వ రోజులుగా కొనసాగుతోంది.