మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్
ముద్దవరంలో జెండా ఆవిష్కరణ
22 Nov 2017 11:09 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముద్దవరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ గ్రామంలో ప్రవేశించగానే వైయస్ జగన్ పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేయడంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డిని పలువురు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.