అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
ధారభోగాపురం నుంచి 246వ రోజు పాదయాత్ర ప్రారంభం
26 Aug 2018 9:28 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహ న్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 246వ రోజు ఆదివారం యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం ధారభోగాపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వెంకటా పురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపు రం మీదుగా రామన్నపాలెం వరకు సాగనుంది. జననేత వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ భరోసా కల్పిస్తున్నారు.